హుస్సేన్ సాగర్ ఎరుపెక్కిందట ?

కాషాయపు దాష్టీకమో,
పగ బిడ్డల దౌర్జన్యమో,

మతమూర్ఖులు చేసారో,
కులరాజులు తలచారో,

            జరిగిందీ అనర్దం,
            ఎదుర్కొనగ సమర్దులం

సిద్దాంతం ఉపిరిగా,
సమహక్కులు ధ్యేయంగా,

ఎరుపెక్కిన కళ్ళతో.
నిగ్గదీయు నోళ్ళతో,

            సంద్రంలా కదిలోస్తం,
            పెనుఉప్పెనయి కబళిస్తాం…

—  సుందరయ్య భవన్ మీద స్వదేశ మ్లేస్చ్యులు చేసిన దాడిని నిరసిస్తూ…. పరస్పర గౌరవం నాగరిక సమాజానికి మొదటిమెట్టు అని మరో సారి గుర్తు చేస్తూ ఒక అరుణ కిరణం —-

ఇంకా వ్యాఖ్యలు లేవు

Leave a reply